1, సెప్టెంబర్ 2014, సోమవారం

బాపు గారి అద్బుతాలు ....





1945 "బాల" పత్రికలో బాపు (12) గారి మొదటి బొమ్మ .ఒకే బొమ్మలో ఎన్నో జంతువులు!!
(Surekha gari Collection.)




సత్తి రాజు లక్ష్మీనారాయణ (బాపు) గారి కుంచెలో ఎన్నో బొమ్మలు ప్రాణం పోసుకున్నాయి,
వారు డిగ్రీలో చేరిన కొత్తల్లో, అంటే 1952లో గీసిన ఈ చిత్తరువు అందుకు ఒక చక్కని ఉదాహరణ. షష్టి పూర్తి చేసుకున్న ఈ అంగన నేటికీ ఏనాటికి నిత్య యవ్వనే. ఈ చిత్రం గొప్పదనం ఏంటో తెలుసా? దీన్ని ఒకే గీతతో గీశారట ఆయన! కాస్త పరికించండి 





     ప్రేమ పై బాపు గారి గీత..... 






బ్రహ్మ కడిగిన పాదము....